Thursday, May 22, 2014

పోరు ముగిసింది..


పోరు ముగిసింది.తెలుగువాడి ఆత్మగౌరవ పోరులో వోటరు ఎమోషనల్ అయ్యాడు. ఊహించిన ఫలితాలనే ఇచ్చాడు.తెలంగాణలో దొరబాబు, ఆంధ్రలో చంద్రబాబు సి.ఎం ఔతారు. సరె..ఎలాగూ దొరబాబు తెలంగాణని మరో సింగపూర్ చెసేస్తాడు లెండి.పాపం చంద్రబాబే సింగపూర్ చేస్తాడొ లేదొ చూడాలి..ఈసారికి ఎలాగో ఎమోషనల్ గేంస్ లో నాయకులొచ్చేశారు..ఇప్పుడు చెప్పిన వాగ్ధానాలు కాని చెయ్యకపోతే ఈసారి తాటతీస్తారు అని తెలుసుకోండి..సారి మర్చిపోయా మన "దివంగత నేత కుమారుడు" అనూహ్యంగా ఎక్కువ సీట్లు (అనుకున్నదానికన్న) గెలిచాడు. ఆత్మగౌరవం దెబ్బతింటే..దెబ్బ తప్పదు..ఇది గుర్తుంచుకోండి నాయకులారా..ఇది ఎవరికోచెప్పనక్కరలేదు..మీరు ఏమి చేసినా జనాలకి చెప్పి ఒప్పించి చెయ్యండి..

No comments: